జాతీయం
నేడు లాభాలతో స్టాక్మార్కెట్లు ప్రారంభం
ముబయి: స్టాక్మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్ 50పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
యూపీఏకు వ్యతిరేకంగా భాజపా ఆందోళన
న్యూఢిల్లీ: యూపీఏ హాయంలో వరసగా చోటుచేసుకుంటున్న కుంభకోణాలపై దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. మే 4, 5 తేదిల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని భాజపా తీర్మానించింది.
తాజావార్తలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- నేడు ప్రపంచ రేబిస్ దినోత్సవం
- తెలంగాణ భవన్కు హైడ్రా బాధిత కుటుంబాలు
- నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
- సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
- ముగ్గురు ఆడపిల్లలు పెండ్లికున్నరు, నా ఇంటి మీదకు రాకండి సారూ
- సగం చేపపిల్లలకు సర్కారు కోత
- సర్వేకొస్తే కండ్లల్లో కారం కొడుతాం
- హైదరాబాద్లో డీజేలపై నిషేధం
- మరిన్ని వార్తలు