జాతీయం

కాశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం

-12మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు గాయాలు శ్రీనగర్‌: జమ్మూ-కాశ్మీర్‌ఓని అనంతనాగ్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 12మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వానం బోల్తా పడటంతో …

ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

చైన్నై, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ఆదివారమిక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో చైన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ ఫీల్డింగ్‌ …

కర్ణాటలో ఎన్నికల ప్రచారం చేస్తున్న చిరంజీవి

బెంగళూరు, జనంసాక్షి: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి చిరంజీవి ప్రచారం చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్‌ నేతలు పులువురు ఇక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పావనగడ నియోజకవర్గంలో …

బొగ్గు కుంభకోణంపై ఆందోళనకు దిగిన బిజెపి

న్యూఢిల్లీ, బొగ్గు కుంభకోణంపై బిజెపి ఆందోళనలను చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత జవదేకర్‌ చెప్పారు. మే 4,5 తేదీలలో రాష్ట్రట రాజధానులలో ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు.

నదిలో పడి నలుగురు మృతి

చైన్నై, జనంసాక్షి: తిరుచ్చి వద్ద కావేరి నదిలో ప్రమాదవశాస్తు జారీ పడి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. అయితే వారిని …

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు

తమిళనాడు: తమిళనాడు రాష్ట్రంలోని శివగంగై జిల్లా నారాయణపురంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా …

నేడు కర్ణాటకలో నరేంద్రమోడీ ప్రచారం

బెంగళూర్‌: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఈ రోజు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌ తదితరులు పార్టీ తరుపున …

నేడు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

బెంగళూరు: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బెంగళూరులో నిర్వహించే ఓ ర్యాలీలో ఆయన ప్రసంగించనున్నారు. మోడీ ప్రచారం తమకు కలిసివస్తుందని …

25 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలపై అకృత్యాలు కొనసాగుతున్నాయి. దక్షిణ ఢిల్లీలో 25 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. న్యూఫ్రెండ్స్‌ కాలనీలో చోటుచేసుకున్న …

విఫలమైన సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌

జైపూర్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6 లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ ఘోరంగా విఫలమయ్యారు. 29 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల …