అంతర్జాతీయం

23 ఏళ్ల ఆస్ట్రేలియన్ బాక్సర్ స్మిత్ మృతి

బ్రిస్బేన్: రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆస్ట్రేలియన్ బాక్సర్ బ్రేడన్ స్మిత్ 23 ఇవాళ మృతి చెందాడు. డబ్ల్యూబీసీ ఏషియన్‌బాక్సింగ్ టైటిల్ కోసం పిలిప్పీన్స్ ఆటగాడు జాన్‌మోరాల్డే …

రేపిస్ట్కు రేపే ఉరి

ఇస్లామాబాద్ :  పాకిస్తాన్ లోని ముల్తాన్ సెంట్రల్ జైల్లో  ఒక రేపిస్ట్లు సహా మరొకరిని మంగళవారం ఉరితీయ బోతున్నారు.   ఒక బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఘటనలో …

నెత్తురోడిన లాహోర్‌

పాకిస్థాన్ మరోసారి నెత్తురోడింది. లాహోర్ యెహోనాదాద్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో నలుగురు మృతి చెందగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం …

భారత్‌ – శ్రీలంక మధ్య నాలుగు కీలక ఒప్పందాలు

లంక వాసులకు వీసా ఆన్‌ అరైవల్‌ సదుపాయం :మోదీ కొలంబో, మార్చి 13 : భారత్‌ – శ్రీలంక మధ్య నాలుగు కీలక ఒప్పందాలు కుదిరాయి. లంక …

నేడు శ్రీలంక వెళ్లనున్న ప్రధాని మోడీ

ఐదు రోజుల విదేశి పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు శ్రీలంకలో పర్యటించనున్నారు. 28 ఏళ్ల తర్వాత శ్రీలంకలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీలంక …

గంగా తలావో సందర్శించిన మోడీ

పోర్ట్ లూయిస్: మారిషస్ పర్యటనలో ఉన్న ప్రదాని మోడీ గంగా తలావో సందర్శించారు. బుధవారం సాయంత్రం పోర్ట్ లూయిస్ చేరుకున్న మోడీ ఆ దేశ అధ్యక్షుడు, ప్రదానులను …

ఇల్లు కొంటే ఇంటి యజమాని ఉచితం

హైదరాబాద్‌ : ఇల్లు కొనుగోలు చేస్తే ఏదైనా వస్తువులు ఉచితంగా ఇస్తామనే ప్రకటనలు మనం చూసివుంటాం. అయితే ఇందుకు భిన్నంగా ఇల్లు కొనుగోలు చేస్తే ఇంటి యజమానిని …

నాలుగు ఒప్పందాలపై భారత్- షీషెల్స్ సంతకాలు

మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఇవాళ షీషెల్స్‌ లో పర్యటిస్తున్నారు. ఆయనకు షీషెల్స్ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. షీషెల్స్ అధ్యక్షుడు జేమ్స్ …

రెండేళ్లలో పది పెళ్లిళ్లు చేసుకున్న యువతి

ఒక్కరు, ఇద్దరు కాదు.. కేవలం రెండేళ్లలో 10 మంది యువకులను పెళ్లి చేసుకుందో ఇరవై ఏళ్ల ఇరాన్ యువతి. పలువురిని పెళ్లి చేసుకోవడం.. పలు సాకులు చెప్పి …

ములాయం ఆరోగ్యపట్ల రాహుల్ ఆందోళన

ఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ 10 రోజుల తరువాత మౌనం వీడారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలో రాహుల్ సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. వచ్చేవారం పార్లమెంటు సమావేశాలకు …