బిజినెస్

తెలంగాణకు కేంద్రం సంక్రాంతి కానుక

– రూ.790 కోట్ల కరువు సాయం న్యూఢిల్లీ,జనవరి14(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది. తెలంగాణకు కేంద్రం సంక్రాంతి కానుక అందించింది. తెలంగాణ రాష్ట్రానికి రూ.791 కోట్ల కరువుసాయం …

చర్చలు తాత్కాలికంగా వాయిదా

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌,జనవరి14(జనంసాక్షి): భారత్‌-పాకిస్థాన్‌ విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు వాయిదా పడ్డాయి. పఠాన్‌కోట్‌ దాడి కేసులో జైషే మహమ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజార్‌ను అరెస్టు చేసినట్టు వచ్చిన …

జకార్తాలో వరుస పేలుళ్లు

– 6 గురు మృతి జకార్తా,జనవరి14(జనంసాక్షి): ఐఎస్‌ మరోమారు తెగబడింది.  ఇండోనేషియా రాజధాని జకార్తా బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. రాజధాని జకార్తాలో యూఎన్‌ …

మసూద్‌ అరెస్టును ధృవీకరించని పాక్‌

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌,జనవరి14(జనంసాక్షి): పంజాబ్‌ లోని పఠాన్‌ కోట్‌ ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న జైష్‌ ఎ మహ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ అరెస్ట్‌ విషయం వట్టిదేనని తేలిపోయింది. పాక్‌ విూడియా …

జాకోకు ఘన నివాళి

– సైనిక లాంఛనాలతో అంత్య క్రియలు హైదరాబాద్‌,జనవరి14(జనంసాక్షి):నిన్న కన్నుమూసిన లెఫ్టినెంట్‌ జనరల్‌ జేఎఫ్‌ఆర్‌ జాకోబ్‌ భౌతికకాయానికి ప్రముఖులు నివాళులర్పించారు. ఈరోజు దిల్లీ కంటోన్మెంట్‌లో ఆయన భౌతికకాయానికి సైనిక …

కంద్ర మంత్రి వర్గంలో భారీ మార్పులు?

న్యూఢిల్లీ,జనవరి13(జనంసాక్షి): త్వరలో కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరునున్ననేపథ్యంలో టీమ్‌ను బలోపేతం చేయాలన ఇప్రధాని మోడీ భావిస్తున్నట్లు …

కట్టు దిట్టమైన భద్రత మధ్య మావోయిస్టు ప్లీనం విజయవంతం

– స్పెషల్‌ జోన్‌ అధికార ప్రతినిధిగా విఠల్‌ – రామన్న ప్రకటన హైదరాబాద్‌,జనవరి13(జనంసాక్షి):కట్టు దిట్టమైన భద్రత మధ్య చేపట్టిన మావోయిస్టు ప్లీనం విజయవంతమైందని భారత మ్యూనిస్తు పార్టీ( …

సమన్వయంతోనే పఠాన్‌ కోట్‌ ఆపరేషన్‌

– ఆర్మీ చీఫ్‌ న్యూఢిల్లీ,జనవరి13(జనంసాక్షి): పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులను హతమార్చడానిక సైన్యం నిర్వహించన ఆపరేషన్‌లో ఎలాంటి సమన్వయ లోపం లేదని ఆర్మీ …

గ్రేటర్‌లో పోటీ చేయం

– వైఎస్‌ఆర్‌సీపీ హైదరాబాద్‌,జనవరి13(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయరాదని తెలంగాణ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించుకుంది. దీంతో కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, ఎఐఎం, టిడిపి-బిజెపి కూటమిలు మాత్రమే బరిలో ఉంటాయి …

సానియా జోడీ ప్రపంచ రికార్డు

సిడ్నీ,జనవరి13(జనంసాక్షి):టెన్నిస్‌ మహిళల డబుల్స్‌ లో సంచలనాలు సృష్టిస్తోన్న భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా విూర్జా, మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌) జోడీ తాజాగా మరో రికార్డు నమోదు చేసింది. …