జాతీయం

కాశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం

భద్రతా బలగాలపై అల్లరి మూకల రాళ్లదాడి శ్రీనగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): జమ్మూ కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో భద్రతా దళాలు మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఉదయం జాగూ అరిజాల్‌ ప్రాంతంలో …

కాంగ్రెస్‌ జాబితా మరో వారం ఆలస్యం

ఈనెల 8లేదా 9న ప్రకటన పొత్తులు తేలాకనే మొత్తంగా ప్రకటించే అవకాశం టిడిపితో కుదిరిన సయోధ్య: 14 సీట్లు కేటాయింపు ఢిల్లీలో విూడియాకు కుంతియా, ఉత్తమ్‌ల వెల్లడి …

రేపు ఎన్నికలు..

భాజపా అభ్యర్ధి కాంగ్రెస్‌లోకి జంప్‌! – కర్ణాటక ఉపఎన్నికల్లో భాజపాకు ఎదురుదెబ్బ – రాంనగర్‌ అసెంబ్లీకి 3న ఉపఎన్నికలు – భాజపా తరపున బరిలోకి దిగిన ఎల్‌. …

కార్తి అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు

న్యూఢిల్లీ,నవంబర్‌1(జ‌నంసాక్షి): విదేశాలకు వెళ్లనున్న నేపథ్యంలో తన పిటిషన్‌పై విచారణ చేపట్టాలన్న కార్తి చిదంబరం అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విదేశాలకు వెళ్లడమనేది విషయమే కాదని దీంతో కేసు విచారణ …

కొరియాల మధ్య నో ఫైర్‌ జోన్‌

  సియోల్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఏర్పడిన సరిహద్దు సవిూపంలో ‘నో ఫైర్‌ జోన్‌’ గా ప్రకటిస్తున్నట్లు గురువారం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూంగ్‌ …

బాణాసంచా 2గంటల పాటు మాత్రమే కాల్చడం సాధ్యామా

ప్రజలను అలా కంట్రోల్‌ చేయగలమా అని పోలీసుల అనుమానం చెన్నై,నవంబర్‌1(జ‌నంసాక్షి): దీపావళి సందర్భంగా రెండు గంటలపాటు మాత్రమే బాణాసంచా కాల్చాలని సుప్రీంకోర్టు నిబంధనను విధించిన నేపథ్యంలో దీనిని …

ఢిల్లీ చేరుకున్న బాబు

గులాంనబీ ఆజాద్‌తో చర్చలు న్యూఢిల్లీ,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం దిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ ఆయన్ను ఎయిర్‌పోర్టులో కలుసుకొన్నారు. ఈ సందర్భంగా వీరు …

అధికారమే పరమావధిగా .. చంద్రబాబు రాజకీయాలు

– తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెదేపా తాకట్టుపెడుతోంది – భాజపా నేత కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ, నవంబర్‌1(జ‌నంసాక్షి) : తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో జతకట్టి ఎన్నికలకు వెళ్లడం తెలుగు ప్రజల …

వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే ఎలా?

అవే రేపటి రోజు యమపాశాలై వెన్నాడుతాయి అధికారంలో ఉన్నామన్న అహంకారం సరికాదు ఈ దుస్థితికి కాంగ్రెస్‌ కూడా కారణమే న్యూఢిల్లీ,నవంబర్‌1(జ‌నంసాక్షి): దర్యాప్తు సంస్థలు నరేంద్ర మోదీ, అమిత్‌ …

మొండిబకాయిల వసూళ్లలో కానారని చిత్తశుద్ది

ఎగవేత దారుల్లో రాజకీయ నేతలు కఠిన నిబంధనలతోనే దీనికి పరిష్కారం ముంబై,నవంబర్‌1(జ‌నంసాక్షి): రఘురామ్‌ రాజన్‌ ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్నప్పుడే బ్యాంకుల అసెట్‌ క్వాలిటీపై సవిూక్షలు ప్రారంభించారు. మొండిబకాయిల …