జాతీయం

ఆర్‌బిఐ బలోపేతంతోనే సమస్యలకు చెక్‌

  రిజర్వ్‌ బ్యాంక్‌ను నిర్వీర్యం చేయకముందే ఎగవేతదారులు ఎలా ఎగిరిపోయారో చశాం. వేలకోట్లు సొమ్ములు రుణాలుగా పొందిన వారు ఎగిరిపోయారు. సామాన్యులు మాత్రం వేయి రూపాయల అప్పున్నా …

దంతెవాడ ఘటనలో మరో కానిస్టేబుల్‌ మృతి

  రాయ్‌పూర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): దంతేవాడలో మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో గాయపడిన పోలీస్‌ కానిస్టేబుల్‌ రాకేశ్‌ కౌశల్‌ చికిత్స పొందుతూబుధవారం మృతిచెందారు. దీంతో దంతేవాడ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు …

మంత్రి గన్‌మెన్‌ ఆత్మహత్య

తిరువనంతపురం,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): కేరళ నీటిపారుదల శాఖ మంత్రి మాథ్యూ టీ థామస్‌ గన్‌మెన్‌ సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుజిత్‌ (28) కొల్లాం జిల్లా కడకల్‌ గ్రామంలోని …

ఆర్‌బిఐ వ్యవహారాలు ఆందోళనకరం

ట్వీట్‌ చేసిన చిదంబరం ముంబయి,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): రిజర్వ్‌బ్యాంక్‌ వ్యవహారాలపై మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌బిఐకి కేంద్రం మార్గదర్శకాలు జారీ చేస్తే మరిన్ని చెడు వార్తలు …

క్యాష్‌ సరఫరా వ్యాన్‌లో లిక్కర్‌

గుర్తించి పట్టుకున్న పోలీసులు పాట్నా,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఏటీఎం క్యాష్‌ వ్యాన్‌లో లిక్కర్‌ సరఫరాను ఎక్సైజ్‌ అధికారులు గుర్తించి సీజ్‌ చేశారు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. ఏటీఎం మిషిన్లకు …

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) : దలాల్‌ స్టీట్ర్‌కు మళ్లీ లాభాల కళ వచ్చింది. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి పతనం, కేంద్రం-ఆర్‌బీఐ మధ్య నెలకొన్న విభేదాలతో బుధవారం ఉదయం భారీ …

మృత్యుముఖంలో కన్నతల్లిపై ప్రేమ

వైరల్‌గా మారిని కెమెరా జర్నలిస్ట్‌ సెల్ఫీ రాయ్‌పూర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి):చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి నవంబరులో జరగనున్న ఎన్నికలను బహిష్కరించాలని హెచ్చరిస్తూ మావోయిస్టులు సీఆర్పీఎఫ్‌ దళాలపై మంగళవారం కాల్పులకు తెగబడిన ఘటనలో ముగ్గురు …

ఎఫ్‌టీఐఐ పదవికి అనుపమ్‌ ఖేర్‌ రాజీనామా

ముంబయి,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌టీఐఐ) చైర్మన్‌ పదవికి ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ నేడు రాజీనామా చేశారు. తీరిక లేకుండా ఉండటమే తన …

జాబితాపై ఎఐసిసి కసరత్తు

రాష్ట్రనేతలతో చర్చించి నేడు ప్రకటించే అవకాశం న్యూఢిల్లీ,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ జాబితాపై ఎఐసిసి కసరత్తు చేస్తోంది. తమముందుకు వచ్చిన అబ్యర్థుల పేర్లను పరిశీలిస్తోంది. గురువారం జాబితాలో కొందరి పేర్లు …

సీతారం ఏచూరితో వైకాపా నేతల భేటీ

జగన్‌పై దాడి ఘటనపై వివరణ న్యూఢిల్లీ,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): జగన్‌పై కోడికత్తితో దాడి ఘటనను వైఎస్సార్‌సీపీ నాయకులు.. బుధవారం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరినీ కలిసి వివరించారు. వైఎస్‌ …