జాతీయం

ప్రారంభమైన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ప్రారంభం అయింది. కోర్‌ కమిటీ సాయంత్రం 5.30 గంటలకు భేటీ కావల్సి ఉన్న ముందుగానే …

నివాసానికి చేరుకున్న ఆజాద్‌, కిరణ్‌, బొత్స

ఢిల్లీ: కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఆజాద్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , పీసీసీ అధినేత బొత్స సత్య నారాయణ ప్రధాని …

నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో 21 మందికి జీవితఖైదు

ముంబయి: రామ్‌ నారాయణ గుప్తా నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో ముంబయి కోర్టు 21 మందికి జీవిత ఖైదు విదిస్తూ తీర్పు ఇచ్చింది.

రాజీనామా వార్తలను ఖండించిన సీఎం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తన రాజీనామాపై వచ్చిన వార్తలను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా సోనియాగాంధీ ఆదేశాలను ఎన్నడూ దిక్కరించనని, సోనియా నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసముందని …

రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి

ఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో పునరావాస కార్యకలాపాలపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎస్‌డీఎంఏను సుప్రీం కోర్టు కోరింది.

మూడున్నరకు కోర్‌ కమిటీ సమావేశం

ఢిల్లీ,(జనంసాక్షి): ఇవాళ జరగాల్సిన కాంగ్రెస్‌ కోర్‌కమిటీ భేటీ సమయంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. మధ్యాహ్నం 3:30 గంటలకే సమావేశం కానుంది. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం …

ఇళవరన్‌ మృతదేహానికి మరోసారి పంచనామా

తమిళనాడు: ఇళవరన్‌ మృతదేహానికి మరోసారి పంచానామా జరపాలని మద్రాస్‌ హైకోర్టు అదేశించింది. ధర్మపురిలో కులాంతర వివాహం చేసుకున్న ఇళవరన్‌ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. …

సోనియాతో ముగిసిన సీఎం కిరణ్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి):కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశం ముగిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అందుకు గల కారణాలను సీఎం కిరణ్‌ సోనియాకు వివరించినట్లు సమాచారం. అధిష్ఠాన నిర్ణయానికి …

సోనియాతో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం 10 జన్‌పథ్‌లో భేటీ అయ్యారు. నేడు కోర్‌ కమిటీ సమావేశం జరగనుంది. మరి కొద్ది గంటల్లో …

దిగ్విజయ్‌ను కలిసిన సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస నేతలు

ఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ను సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస నేతలు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ సందర్భంగా ఐకాస నేతలు దిగ్విజయ్‌ను కోరారు.