జాతీయం
నకిలీ ఎన్కౌంటర్ కేసులో 21 మందికి జీవితఖైదు
ముంబయి: రామ్ నారాయణ గుప్తా నకిలీ ఎన్కౌంటర్ కేసులో ముంబయి కోర్టు 21 మందికి జీవిత ఖైదు విదిస్తూ తీర్పు ఇచ్చింది.
రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి
ఢిల్లీ: ఉత్తరాఖండ్లో పునరావాస కార్యకలాపాలపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎస్డీఎంఏను సుప్రీం కోర్టు కోరింది.
దిగ్విజయ్ను కలిసిన సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస నేతలు
ఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్సింగ్ను సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస నేతలు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ సందర్భంగా ఐకాస నేతలు దిగ్విజయ్ను కోరారు.
తాజావార్తలు
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- మరిన్ని వార్తలు