జాతీయం

మోడీ ప్రచారానికి బీహార్‌తో శ్రీకారం

ఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారధి హోదాలో నరేంద్రమోడీ తన కొత్త బాధ్యతకు బీహార్‌తో శ్రీకారం చుట్టునున్నారు. బీహార్‌కు చెందిన 1500 మంది …

భారత్‌ చేరిన 24 మంది జాలర్లు

రామేశ్వరం: శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసిన 24 మంది జాలర్లు ఈరోజు భారత్‌ చేరుకున్నారు. శ్రీలంక జలాల్లోకి ప్రవేశించారన్న అరోపణలతో వీరిని జూన్‌ 5న అరెస్టు చేశారు. …

ఈ రోజు సాయంత్రం సమావేశం కానున్న కాంగ్రెస్‌ కోర్‌కమిటీ భేటీ

ఢిల్లీ : కాంగ్రెస్‌ కోర్‌కమిటీ ఈరోజు సాయంత్రం సమావేశం కానుంది. కోర్‌కమిటీ భేటీలో తెలంగాణ అంశం చర్చకు వచ్చే అవకాశముందని సమాచారం.

రోడ్‌ మ్యాప్‌ పరిశీలించాక అధిష్ఠానానికి నివేదిస్తా దిగ్విజయ్‌

ఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణనను రోడ్‌మ్యాప్‌ తయారు చేయమని చెప్పినట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. ఢిల్లీలో అయన మీడియాతో …

దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశమైన ఎంపీలు

ఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌తో ఇవాళ అపార్టీకి చెందిన పలువురు ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణ వాదాన్ని గట్టిగా నిలిపి స్తున్న రాజ్యసభ సభ్యుడు …

మాతృభాషలో విద్యకై సుప్రీంలో పిల్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించేలా చూడాలని సుప్రీంకోర్టులో ప్రయోజనాల వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. విచారణ …

అజిత్‌సింగ్‌తో ఐకాస నేతల భేటీ

ఢిల్లీ: కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ను తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు ఇవాళ ఢిల్లీలో కలిశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును మద్దతివ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు. తెలంగాణ …

ఉచిత హామీలపై మార్గదర్శకాలు రూపొందించాలి:సదాశివం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఎన్నికల సమయంలో పార్టీలు ప్రకటించే ఉచిత హామీలు,తాయిలాలు అవినీతి కిందకు రావని సుప్రీం కోర్టు న్యాయమూర్తి సదాశివన్‌ శుక్రవారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. అయితే ఎన్నికల …

మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు అదేశం

ఢిల్లీ : ఎన్నికల ప్రణాళికల్లో హామీల అమలుపై మార్గదర్శకాలు రూపొందించాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు అదేశాలు జారీ చేసింది. ప్రస్తుత చట్టాల ప్రకారం రాజకీయ పార్టీల ఉచిత …

భివాండీ ప్రమాదంలో ఆరుకు చేరిన మృతులు

ముంబయి: ముంబయిలోని భివాండీలో రెండంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. శిథిలాల కింద గురువారం రాత్రి రెండు మృత దేహాలను, ఈరోజు ఉదయం …