జాతీయం

ఆజాద్‌తో కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ

ఢిల్లీ : కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి ఎస్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి పలువురు అధిష్ఠాన …

వినియోగదారుపై పిజ్జా డెలివరీ బాయ్‌ దాడి

ముంబయి: ఫోన్‌లో అర్డర్‌ చేసిన పిజ్జా అందజేయడానికి వినియోగదారు ఇంటికి వెళ్లిన ఒక డెలివరీ బాయ్‌ ఇంట్లో యువతి ఒంటరిగా ఉండడాన్ని గమనించి ఆమెపై అత్యాచార యత్నానికి …

మణిపాల్‌ వైద్యవిద్యార్థినిపై అత్యాచారం కేసులో ఇద్దరి అరెస్టు

మణిపాల్‌ : కేరళకు చెందిన మణిపాల్‌ యూనివర్శిటీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం కేసులో మణిపాల్‌ పోలీసులు ముగ్గురు నిందితుల్లో ఇద్దర్ని అరెస్టు చేశారు. నిందితులను కనిపెట్టడానికి పోలీసులు …

తమిళనాడు సీఎంను కలిసిన తెలగు సంఘాల ప్రతినిధులు

చెన్నై : తమిళనాడుకు చెందిన వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిశారు. చెన్నైలో ఆంధ్రభవన్‌ నిర్మాణానికి సహకరిచాలని తెలుగు సంఘాల ప్రతినిధులు …

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ్ల లాభాలతో ప్రారంభమయ్యాయి. 180 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 50 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ కొనసాగుతున్నాయి.

రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

చెన్నై: తమిళనాడులో రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఆరు రాజ్యసభ స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. అధికార అన్నా డీఎంకే నుంచి నలుగురు, డీఎంకే నుంచి …

ఆమ్‌ ఆద్మీ పోస్టర్‌పై కాంగ్రెస్‌ అభ్యంతరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా స్థాపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఏఏపీ) పోస్టర్‌పై కాంగ్రెష్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అవినీతిపరులకు ఓటెస్తే అత్యాచారాలు కొనసాగుతాయి. అని ఏఏపీ పోస్టర్‌లో ఆ …

డెహ్రాడూన్‌ బయల్ధేరిన చంద్రబాబు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు చంద్రబాబు, టీడీపీ ఎంపీలు ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. వరద బాధితులను బాబు పరామర్శించారు. ఆయన వెళ్లిన విమానంలోనే తెలుగు యాత్రికులు …

భద్రతా బలగాలు పంపాలని సుప్రీం నోటీసులు

ఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఎన్నికల సంఘం కోరినట్లు సరిపడా భద్రతా బలగాలను ఏర్పాటు చేయక తప్పేలా లేదు. బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలకు సరిపడా భద్రతా బలగాలు పంపాలని …

కనిష్ట స్థాయికి రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): అత్యంత కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూ. 60.20కి రూపాయి మారకం విలువ చేరింది. స్టాక్‌మార్కెట్లపై రూపాయి పతనం ప్రభావం పడింది. …