జాతీయం

ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్‌ వెళ్లనున్న చంద్రబాబు

ఢిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ ఎంపీలు మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్‌ బయల్దేరుతున్నారు. అదే విమానంలో డెహ్రాడూన్‌ నుంచి తెలుగువారిని తమ …

ఉత్తరాఖండ్‌లో ముమ్మరంగా సహాయక చర్యలు

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): వరద బాధితులకు ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. యాత్రికులను ఆర్మీ పిబ్బంది హెలికాప్టర్లతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆచూరీ దొరకని 437 మంది తెలుగు …

90 రోజుల్లో 90 వేల ఫోన్ల డేటా సేకరించిన గుజరాత్‌ పోలీసులు

ఢిల్లీ : గుజరాత్‌ పోలీసులు వివిధ కేసుల్లో విచారణ నిమిత్తం అని పేర్కొంటూ 90 రోజుల్లో 90 వేల ఫోన్ల కాల్‌ డేటా రికార్డులను సేకరించినట్లు కేంద్ర …

దేశంలోనే అతిపెద్ద రైల్వే సొరంగమార్గం ప్రారంభం

శ్రీనగర్‌,(జనంసాక్షి): జమ్మూలోని బనిహాల్‌ నుంచి కాశ్మీర్‌లోని కాజీగుండ్‌ల మధ్య రైలు మార్గాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రారంభించారు. రైలులో ఆ మార్గం గుండా ప్రధానితో సహా యూపీఏ అధ్యక్షురాలు …

విదేశాంగ శాఖ కార్యదర్శిగా సుజాతాసింగ్‌

ఢిల్లీ,(జంనసాక్షి): విదేశాంగ శాఖ కొత్త కార్యదర్శిగా సుజాతాసింగ్‌ నియమితులైనట్లు సమాచారం. ఆమె 1976 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి.

మనాలి-గుప్తకాశీ మార్గం మూసివేత

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని మనాలి-గుప్తకాశీ మార్గంలో బుధవారం భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో రేపు మధ్యాహ్నం వరకూ గుప్తకాశీ వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు. మరోవైపు కేదార్‌నాథ్‌ను …

సహాయక చర్యలను పర్యక్షిస్తున్న ఏయిర్‌ చీఫ్‌ మార్షల్‌

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): బాధితులను తరలించడంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ సైనికులు చేపడుతున్న సహాయచర్యలను వైమానిక దళాల ప్రధానాధికారం బ్రౌన్‌ బాధితులను తరలించడంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ సైనికుల కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆయన …

ధోనీ సేనపై ప్రశంసల వర్షం

– ధావన్‌, జడేజా, కొహ్లీలకు కితాబు ఢిల్లీ : ఇంగ్లండ్‌ గడ్డపై అద్బుత ఆటతీరుతో ఛాంపియన్స్‌ ట్రోఫి మిని వరల్డ్‌ కప్‌ సాధించిన ధోనీ సేనపై ప్రశంసల …

చిదంబరంతో సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.

టెక్‌ మహీంద్రాతో మహీంద్రా సత్యం విలీనం పరిపూర్ణం

ఢిల్లీ : మహీంద్రా సత్యం సంస్థ టెక్‌ మహీంద్రాతో విలీన ప్రక్రియ అధికారికంగా మంగళవారం పరిపూర్ణమైంది. దీంతో టెక్‌ మహీంద్రా దేశంలో సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఐదో పెద్ద …