జాతీయం

బాధితులకు సీఆర్పీఎఫ్‌ జవాన్ల భూరి వారాళం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లి వరదల బారిన పడిన బాధతుల సహాయార్థం సీఆర్పీఎఫ్‌ జవాన్లు భూరి విరాళం ప్రకటించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు గాను వాళ్లు …

సుప్రీంలో రాన్‌ బాక్సీపై పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సుప్రీకోర్టు రాన్‌బాక్సీ మందుల కంపెనీకి ఊరట లభించింది. నాసిరకం మందులు అమ్ముతున్నారని ఆ కంపెనీ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ను కొట్టి …

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖపట్నం: రాగల 24గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం… వాయువ్య …

బాధితులకు పర్యాటక శాఖ రూ. కోటి సాయం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు పలు ప్రభుత్వ శాఖలు సాయం ప్రకటించాయి. ఈ పేపథ్యంలోనే కేంద్ర పర్యాటక శాఖ కూడా తాను సైతం అంటూ బాధితులకు రూ. …

కూలిపోయిన మిగ్‌-29 యుద్ధ విమానం

గుజరాత్‌ : జామ్‌నగర్‌లోని ఓ గ్రామం వద్ద మిగ్‌-29 యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు.

క్రికెటర్లకు బీసీసీఐ రూ.కోటి నజరానా

ముంబై,(జనంసాక్షి): ఐసీసీ ఛాంపియన్‌ ట్రోఫిలో గెలిచిన భారత క్రికెటర్లకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ఈ ట్రోఫీ టీంలో పాల్గొన్న భారత క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ. కోటి బహుమానంగా …

ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్య శిబిరానికి అనుమతి నిరాకరణ

ఢిల్లీ : ఏపీభవన్‌లో అశ్రయం పొందుతున్న రాష్ట్రానికి చెందిన ఛార్‌దామ్‌ యాత్రికులకు వైద్యం సాయం అందించేందుకువెళ్లిన ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్య బృందానికి అనూహ్యంగా చుక్కెదురైంది. ఏపీభవన్‌లో వైద్య …

ఉత్తరాఖండ్‌ వరద ప్రాంతాల్లో నేడు రాహుల్‌ పర్యటన

ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేడు ఉత్తరాఖండ్‌ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

యాత్రికులకు రూ. 2వేలు చొప్పున అందించిన అధికారులు

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుని సురక్షితంగా ఢిల్లీలో చేరి ఏపీభవన్‌లో అశ్రయం పొందుతున్న రాష్ట్రానికి చెందిన ఛార్‌దామ్‌ యాత్రికులకు రూ. 2వేల చొప్పున అధికారులు సాయం …

ఉత్తరాఖండ్‌లోనే మృతుల అంత్యక్రియలు

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ తీర్థయాత్రలకు వెళ్లి వరదల్లో మృతిచెందిన వారి మృతదేహాలకు ఉత్తరాఖండ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వరదల్లో మృతిచెందిన వారి మృతదేహాలు కుళ్లిపోతున్నందున ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని …