జాతీయం

బంగారంపై కస్టమ్స్‌ సుంకం పెంచం: చిదంబరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బంగారం దిగుమతులపై కస్టమ్స్‌ సుంకం పెంచనున్నట్టు వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. కస్టమ్స్‌ సుంకం పెంచబోమని ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. పెంపుపై అడిగిన …

మమత నివాసం ఎదుట మహిళల ఆందోళన

కోల్‌కతా ,(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనీర్జ నివాసం ఎదుట ఆందోళనకు దిగిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 పరగణాల జిల్లా బరసాత్‌ లో …

ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది చిదంబరం

ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని గతేడాది ఈ సమయంలో ఉన్నదానికన్నా ఇప్పుడు మెరుగ్గానే ఉందని ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. ద్రవ్యోల్బణం కూడా తక్కువగా ఉందన్నారు. …

జియాఖాన్‌ ప్రియుడికి జ్యూడిషియల్‌ కస్టడీ

ముంబై,(జనంసాక్షి): బాలీవుడ్‌ నటి జియాఖాన్‌ ఆత్మహత్య కేసులో అరెస్టయిన ఆమె స్నేహితుడు , ప్రముఖ నటుడు ఆదిత్య పంచోలీ తనయుడు సూరజ్‌ పంచోలీకి స్థానిక కోర్టు ఈ …

ప్రపంచకప్‌ పుట్‌బాల్‌ పోటీల నిర్వహణకు కేంద్రం ఆమోదం

ఢల్లీి : అండర్‌ `17 ప్రపంచకప్‌ పుట్‌బాల్‌ పోటీలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది. 2017లో ఈ పోటీలను భారత్‌లో జరిపేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

చలో అసెంబ్లీకి మద్దతు: రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వీలేనంత త్వరలో కేంద్రం పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణపై కేంద్రం ఎప్పుడు బిల్లు పెట్టినా …

ఆహార భద్రత బిల్లు ఆర్డినెన్స్‌ నిర్ణయం వాయిదా

ఢల్లీి : ఆహార భద్రత బిల్లు అమలుకు ఆర్డినెన్స్‌ తేవాలన్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం వాయిదా వేసింది. ఆహార భద్రత బిల్లు సిద్ధంగా ఉందని, పార్లమెంటు ప్రత్యేక …

ముగిసిన కేంద్ర కేబినెట్‌ సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర కేబినేట్‌ సమావేశం ముగిసింది. ఆహార భద్రత బిల్లు ఆర్డినెన్స్‌ వాయిదా పడింది. విపక్షాలను మరోసారి సంప్రదించాలని కేబినేట్‌ నిర్ణయించింది. ప్రతిపక్షాలు సహకరిస్తే పార్లమెంట్‌ ప్రత్యేక …

విజయవాడలో తెదేపా మహాధర్నా

విజయవాడ : ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లెఓవర్‌ నిర్మించాలంటూ స్థానిక కుమ్మరిపాలెం కూడలిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్నా నిర్వహించారు. తెదేపా కార్యకర్తలు అధికసంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రత్యామ్నాయం కాదు: బర్దన్‌

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పేర్కొన్న ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనపై వామపక్షాలు పెదవి విరిచాయి. కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ సరైన ప్రత్యామ్నాయం కాదని సీపీఎం సీనియర్‌నేత బర్దన్‌ …