జాతీయం
ప్రపంచకప్ పుట్బాల్ పోటీల నిర్వహణకు కేంద్రం ఆమోదం
ఢల్లీి : అండర్ `17 ప్రపంచకప్ పుట్బాల్ పోటీలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది. 2017లో ఈ పోటీలను భారత్లో జరిపేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
విజయవాడలో తెదేపా మహాధర్నా
విజయవాడ : ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లెఓవర్ నిర్మించాలంటూ స్థానిక కుమ్మరిపాలెం కూడలిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్నా నిర్వహించారు. తెదేపా కార్యకర్తలు అధికసంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు.
తాజావార్తలు
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- మరిన్ని వార్తలు