జాతీయం

4 స్థానాలకే పరిమితమైన బీఎస్సార్‌ కాంగ్రెస్‌

బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో బీఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ 4 స్థానాల్లోనే విజయం సాధించింది.

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుతాం : కజప

బెంగళూరు : కజపను స్థాపించి నాలుగు నెలలు అయినప్పటికీ మెరుగైన ఫలితాలను సాధించామని కజప నేత శోభాకరంద్లాజే అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని …

ప్రతిపక్ష హోదా కోసం భాజపా, జేడీఎస్‌ పోటాపోటీ

బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో తీవ్రంగా భంగపడ్డ భాజపా ప్రతిపక్ష హోదా కోసం జేడీఎస్‌తో పోటీ పడుతోంది. భాజపా, జేడీఎస్‌లు చెరో 38 స్థానాల్లో విజయం …

సాధారణ మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సంపూర్ణ విజయం సాధించింది. సాధారణ మెజారిటీకి కావాల్సిన స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకూ …

శెట్టర్‌ విజయం

బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కర్ణాటక ముఖ్యమంత్రి, భాజపా అభ్యర్థి హుబ్లీ-ధార్వాడ్‌ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

మోడీ ప్రభావం గుజరాత్‌కే పరిమితం : దిగ్విజయ్‌

న్యూఢిల్లీ : కర్ణాటక ఎన్నికల్లో నరేంద్రమోడీ ప్రభావం లేదని ఫలితాలు రుజువు చేశాయని కాంగ్రెస్‌ సీనియర్‌నేత దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. మోడీ ప్రభావం కేవలం గుజరాత్‌కే పరిమితమని ఆయన …

కాంగ్రెస్‌ విజయంలో రాహుల్‌ కీలకపాత్ర : ప్రధాని

న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్‌ సాధించిన ఘనవిజయంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ విజయంలో పార్టీ యువనేత రాహుల్‌గాంధీ కీలకపాత్ర పోషించారని ఆయన అన్నారు. కర్ణాటక …

లక్ష్యం నెరవేరింది: శోభా కరంద్లాజే

బెంగళూరు, జనంసాక్షి: బీజేపీని దెబ్బతీయాలన్న తమ లక్ష్యం నెరవేరిందని యడ్యూరపు సన్నిహితురాలు శోభా కరంద్లాజే అన్నారు. బీజేపీని చావుదెబ్బ తీసే ఉద్దేశంతోనే యడ్యూరప్ప సొంత పార్టీని ఏర్పాటు …

ఊహించిన ఫలితాలే: బల్బీర్‌ పుంజ్‌

న్యూఢిల్లీ , జనంసాక్షి: కర్ణాటకలో ఫలితాలు ముందే ఊహించామని బీజేపీ సీనియర్‌ నేత బల్బీర్‌ పుంజ్‌ చెప్పారు. కర్ణాటకలో తమని తిరస్కరించినట్లే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరిస్తారని …

ఇమ్రాన్‌ఖాన్‌కు గాయాలు

-ప్రచార వేదికనుంచి కిందపడటంతో ఘటన లాహోర్‌, మే 7: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ రాజకీయ నేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఫోర్క్‌లిఫ్ట్‌ వాహనసాయంతో ఎన్నికల ప్రచార వేదిక ఎక్కేప్రయత్నంలో …