జాతీయం

ప్రధాని రాజీనామాకు లోక్‌సభలో విపక్షాల పట్టు

న్యూఢిల్లీ : బొగ్గుకుంభకోణంపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ప్రధాని రాజీనామా …

బయ్యారంలో ఉక్కు దిమ్మెల పరిశ్రమ ఏర్పాటు చేస్తాం

-కేంద్ర ఉక్కు శాఖ మంత్రి న్యూఢిల్లీ : పార్లమెంట్‌ ఆవరణంలో దీక్ష కొనసాగిస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణిప్రసాద్‌వర్మ కలిశారు. బయ్యారంలో …

కొనసాగుతున్న కాంగ్రెస్‌ ఎంపీల దీక్ష.. మంత్రుల సంఘీభావం

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ పార్లమెంట్‌ ఆవరణలో ఆ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు చేపట్టినసత్యాగ్రహా దీక్ష కొనసాగుతోంది. మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు ఈ ఉదయం …

బొగ్గుకుంభకోణంపై సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ : బొగ్గుకుంభకోణంపై సుప్రీకోర్టులో విచారణ ప్రారంభమైంది. బొగ్గుకుంభకోణంపై సీబీఐ అఫిడవిట్‌ గందరగోళంగా ఉందని కోర్టు పేర్కొంది. ప్రభుత్వానికి నివేదిక వివరాలు తెలపడంతో దర్యాప్తు ప్రక్రియ బలహీనమైందని …

రాష్ట్రంలో గరిష్ఠసాయిలో ఉన్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఉదయం 10 గంటలకే గరిష్ఠస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో అత్యధికంగా 44,రామగుండం 43, కర్నూలు 42, హైదరాబాద్‌లో 41, నెల్లూరు …

సోనియా ఓఎన్‌డీకి తెలంగాణ ఉద్యోగ సంఘాల వినతిపత్రం

న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసేందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఈ ఉదయం ఆమె నివాసానికి వచ్చారు. సోనియా ఓఎస్‌డా మాధవన్‌కు వినతి పత్రం …

సీఎం వ్యాఖ్యలు దురహంకారపూరితం: కేటీఆర్‌

న్యూఢిల్లీ: బయ్యారం గనులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెరాస మండిపడింది. నిన్న సంగారెడ్డి సీఎం చేసిన వ్యాఖ్యలు దురహంకారపూరితమైనవని ఆపార్టీ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఢిల్లీలో తీవ్రస్థాయిలో …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 2009 పాయింట్లపైగా లాభపడింది. నిఫ్టీ 48 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

100 లీటర్ల నాటు సారాను పట్టుకున్న ఎక్సైజ్‌ అధికారులు

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దివాన్‌ చెరువు సమీపంలో ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. 100 లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు. 2 వేల లీటర్ల …

అత్యాచారానికి గురైన ఐదేళ్ల చిన్నారి మృతి

నాగ్‌పూర్‌: మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన ఐదేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందతూ మృతి చెందింది. నాగ్‌పూర్‌లోని ఐసీయూలో ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడి చిన్నారి నిన్న సాయంత్రం …