ప్రధానితో భేటీ అయిన అహ్మద్పటేల్
న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్సింగ్తో సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్పటేల్ భేటీ అయ్యారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ అంశంపై చర్చించారు.
న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్సింగ్తో సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్పటేల్ భేటీ అయ్యారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ అంశంపై చర్చించారు.
న్యూఢిల్లీ : నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. విజయసాయిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.