జాతీయం

ప్రధానితో భేటీ అయిన అహ్మద్‌పటేల్‌

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌ భేటీ అయ్యారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ అంశంపై చర్చించారు.

బొగ్గు కుంభకోణంపై విచారణ మే 8కి వాయిదా

న్యూఃఢిల్లీ : బొగ్గు కుంభకోణంపై విచారణను సుప్రీంకోర్టు మే 8కి వాయిదా వేసింది. ఏ నిబంధనల మేరకు దర్యాప్తు నివేదిక వివరాలు చెప్పారో తెలపాలని సీబీఐ డైరెక్టర్‌ను …

నిమ్మగడ్డ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచిన సుప్రీం

న్యూఢిల్లీ : నిమ్మగడ్డ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో నిలిచి ఉన్న బోగీలో మంటలు

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న ఓ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. ప్రమాదాలు జరిగినప్పుడు సహాయం అందించే మెడికల్‌ రిలీఫ్‌ వ్యాన్‌ …

జంతర్‌మంతర్‌ వద్ద కొనసాగుతున్న సత్యాగ్రహ దీక్ష

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఐకాస చేపట్టిన సత్యాగ్రహ దీక్ష రెండో రోజు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కొనసాగుతోంది. పలువురు నేతలు దీక్షాస్థలికి వచ్చి …

దర్యాప్తు పూర్తయిన తర్వాతనే తుది ఛార్జిషీట్‌

సుప్రీంకోర్టులో సీబీఐ వాదనలు న్యూఢిల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టులో సీబీఐ వాదనలు వినిపించింది. కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు 4 నుంచి 6 …

లోక్‌సభ నుంచి భాజపా వాకౌట్‌

న్యూఢిల్లీ : యూపీఏ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ లోక్‌సభ నుంచి భాజపా సభ్యులు వాకౌట్‌ చేశారు. అంతకుముందు ఆ పార్టీ నేత సుష్మాస్వరాజ్‌ మాట్లాడుతూ పలు కుంభకోణాలతో …

ఇంకెంతకాలం సంప్రదింపులు కొనసాగిస్తారు: పొన్నం

న్యూఢిల్లీ : తెలంగాణపై ఇంకెంత కాలం సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తారని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ అవరణంలో చేపట్టిన దీక్ష …

అధికారంలో కొనసాగే నైతిక హక్కు యూపీఏ కోల్పోంయింది

-భాజపా నేత సుష్మాస్వరాజ్‌ న్యూఢిల్లీ : యూపీఏ ప్రభుత్వంలో కొత్త కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయని విపక్షనేత సుష్మాస్వరాజ్‌ ఆరోపించారు. లోక్‌సభలో సుష్మాస్వరాజ్‌ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వంపై మండిపడ్డారు. …

2 గంటలకు వాయిదా వేసిన రాజ్యసభ

న్యూఢిల్లీ : రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే బొగ్గు కుభంకోణంతోపాటు వివిధ అంశాలపై సభ్యులు …