రాష్ట్రంలో గరిష్ఠసాయిలో ఉన్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఉదయం 10 గంటలకే గరిష్ఠస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో అత్యధికంగా 44,రామగుండం 43, కర్నూలు 42, హైదరాబాద్‌లో 41, నెల్లూరు 41, తిరుపతిలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.