జాతీయం

తొమ్మిదేళ్ల బాలుడి ఫెరారీ డ్రైవింగ్‌

తండ్రిపై పోలీసుల కేసు కేరళ: తొమ్మిదేళ్ల కుమారుడి పుట్టినరోజు కానుకగా ఫెరారీ కారు తాళాలిచ్చారు తల్లిదండ్రులు. ఆ అబ్బాయి తమ్ముడ్ని కూర్చోబెట్టుకుని మరీ ఉత్సాహంగా కారు నడిపేశాడు. …

రేపు పార్లమెంట్‌లో ఆర్థికబిల్లు

న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగుతుంది. రేపు కీలకమైన ఆర్థిక బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు పార్టీలన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి.

టాన్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌

జైపూర్‌: జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో ఇవాళ్టి తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌కి టాన్‌ గెలుచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. రాజస్థాన్‌ రాయల్స్‌, బెంగళూర్‌ రాయల్‌ …

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌

జైపూర్‌, జనంసాక్షి: ఇక్కడ సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో ఇవాల్టి తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ బెంగళూరు రాయల్స్‌ జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ …

జగన్‌ బెయిల్‌ మే 6కి వాయిదా

న్యూఢిల్లీ: వైకాపా అధినేత జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మే 6కి వాయిదా వేసింది. ఈ బెయిల్‌ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కోర్టు సీబీఐకి నోటీసులు …

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ ఉద్యమం కొనసాగిస్తాం అన్న ఈటెల

న్యూఢిల్లీ : తెలంగాణ ప్రజల ఆక్షాంక్షతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని తెరాస నేత ఈటెల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఐకాస …

వంద రోజుల్లో తెలంగాణ మద్దతిస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: తెలంగాణ విషయంలో అన్యాయాన్ని ఇక ప్రజలు సహించరని భాజపా నేత ప్రకాశ్‌జవదేకర్‌ అన్నారు. ఐకాస ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొని …

సత్యాగ్రహ దీక్షకు హాజరైన భాజపా, తెరాస నేతలు

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఐకాస ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు భాజపా, తెరాస, ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఐకాస అధ్యక్షుడు …

లోక్‌సభ స్పీకర్‌ అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు సజావుగా సాగేందుకు స్పీకర్‌ మీరాకుమార్‌ అన్ని పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సభాకార్యక్రమాలను అడ్డుకోవద్దని నేతలను కోరారు. మరోవైపు పార్లమెంటరీ …

గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన తెలంగాణ ఎంపీలు

న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌లో గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు వివేక్‌, పొన్నం ప్రభాకర్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజయ్య నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ రాజకీయ …