జాతీయం

నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సెలవు

ముంబయి: మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా నేడు బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లు పనిచేయవు.

11 మంది శ్రీలంక మత్స్యకారుల అరెస్టు

కాకినాడ: సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన శ్రీలంక మత్స్యకారులను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మెరైన్‌ పోలీసులు అరెస్టు చేశారు. 11 మంది మత్స్య కారులను అరెస్టు చేసి …

పార్లమెంట్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన తెలంగాణవాదులు

న్యూఢిల్లీ: ఢిల్లీలో తెలంగాణ ఐకాస చేపట్టిన సంసద్‌ దీక్ష ముగిసింది. దీక్ష అనంతరం తెలంగాణ వాదులు పార్లమెంటువైపు ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి …

పైనాన్స్‌ బిల్లుకు లోక్‌ సభ ఆమోదం

ఢిల్లి జనంసాక్షి : లోక్‌సభలో ఇవాళ కీలకమైన ఫైనాన్స్‌ బిల్లు ఆమోదం పొందింది.  అంతకు ముందు బొగ్గు స్కాంపై విపక్షల అందోళనతో అట్టుడికింది.  రైల్వే సాధారణ బడ్జెట్‌ …

దద్దరిల్లిన ఢిల్లీ తెలంగాణ జేఏసీ పోరుగర్జన

కూతేసిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ వేలసంఖ్యలో తరలివచ్చిన ఉద్యమశ్రేణులు సొంతరాష్ట్రం డిమాండ్‌కు వెల్లువెత్తిన మద్దుతు తెలంగాణ సత్యాగ్రహ దీక్ష తొలిరోజు సక్సెస్‌ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల సొంతరాష్ట్ర …

సజ్జన్‌కుమార్‌ నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది

ఢిల్లీ : కాంగ్రెస్‌ నేత, ఢిల్లీ మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ కోర్టులో వూరట లభించింది. ఆయనను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. 1984  సిక్కు వ్యతిరేక అల్లర్ల …

ఏక్తాకపూర్‌ ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడి

ముంబయి : బాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ ఏక్తాకపూర్‌ ఇంటిపై ఈరోజు ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేశారు. దాదాపు వందమంది అధికారులు ఆమె ఇంటిని, బాలాజీ టెలిఫిల్మ్స్‌ …

ప్రధానితో న్యాయశాఖ మంత్రి భేటీ

ఢిల్లీ : కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టు అగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో వీరిద్దరి భేటీ …

వ్యవసాయ సంపదపై పన్నులేదు

చిదంబరం ఢిల్లీ : వ్యవసాయ రంగంపై సంపద పన్ను లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబరం ప్రకటించారు. జూలై 1,2010 నుంచి అక్టోబర్‌ 1,2012 వరకు …

సాధారణ, రైల్వే బడ్జెట్‌లకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ : సాధారణ, రైల్వే బడ్జెట్లకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సభనుంచి ప్రతిపక్ష భాజపా వాకౌట్‌ చేసిన సంగతి తెలిసిందే.