నేడు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు
ముంబయి: మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా నేడు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ)లు పనిచేయవు.
ముంబయి: మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా నేడు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ)లు పనిచేయవు.
న్యూఢిల్లీ : సాధారణ, రైల్వే బడ్జెట్లకు లోక్సభ ఆమోదం తెలిపింది. సభనుంచి ప్రతిపక్ష భాజపా వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.