సోనియా ఓఎన్‌డీకి తెలంగాణ ఉద్యోగ సంఘాల వినతిపత్రం

న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసేందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఈ ఉదయం ఆమె నివాసానికి వచ్చారు. సోనియా ఓఎస్‌డా మాధవన్‌కు వినతి పత్రం అందించారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలను త్వరలో చర్చకు పిలుస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు.