కొనసాగుతున్న కాంగ్రెస్‌ ఎంపీల దీక్ష.. మంత్రుల సంఘీభావం

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ పార్లమెంట్‌ ఆవరణలో ఆ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు చేపట్టినసత్యాగ్రహా దీక్ష కొనసాగుతోంది. మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు ఈ ఉదయం పార్లమెంట్‌ అవరణకు వచ్చి ఎంపీల దీక్షకు సంఘీభావం తెలిపారు.