100 లీటర్ల నాటు సారాను పట్టుకున్న ఎక్సైజ్‌ అధికారులు

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దివాన్‌ చెరువు సమీపంలో ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. 100 లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు. 2 వేల లీటర్ల బెల్లంవూటను ధ్వంసం చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.