బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి రిమాండ్
ఢిల్లీ, ఢిల్లీలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు మనోజ్కు న్యాయస్థానం ఈరోజు రిమాండ్ విధించారు.
ఢిల్లీ, ఢిల్లీలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు మనోజ్కు న్యాయస్థానం ఈరోజు రిమాండ్ విధించారు.
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా తాజ్మహల్ సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందినట్లు సమాచారం . పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.
ముంబయి: స్టాక్మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
న్యూఢిల్లీ: 2జీ కుంభకోణం ముసాయిదా నివేదికపై నేడు జేపీసీ కీలక సమావేశం నిర్వహించనుంది. అయితే నివేదికను ఓటింగ్తో తిరస్కరించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.