జాతీయం

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి రిమాండ్‌

ఢిల్లీ, ఢిల్లీలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు మనోజ్‌కు న్యాయస్థానం ఈరోజు రిమాండ్‌ విధించారు.

తాజ్‌మహల్‌ సమీపంలో పేలుడు ..ఇద్దరి మృతి

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా తాజ్‌మహల్‌ సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందినట్లు సమాచారం . పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.

రాజ్‌నాథ్‌సింగ్‌తో నాగం భేటి

న్యూడిల్లీ: భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ తో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌ రెడ్డి భేటీ అయ్యారు. నాగం భాజపాలో చేరుతున్నట్లు ప్రచారం …

కొయంబత్తూరులో అగ్ని ప్రమాదం. నలుగురి మృతి

చెన్నై: తమిళనాడు రాష్ట్రం కొయంబత్తూరులోని యాక్సిస్‌ బ్యాంక్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని నలుగురు మహిళలు సజీవదహనమయ్యారు.అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు …

యాక్సిస్‌ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం: నలుగురి సజీవ దహనమం

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని యాక్సిస్‌ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని నలుగురు మహిళ ఉద్యోగులు సజీవ దహనమయ్యారు. …

రాజ్యసభను మధ్యాహ్నానికి వాయిదా వేసిన ఛైర్మన్‌

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ శారదా గ్రూప్‌ వివాదం, చైనా చొరబాట్లపై విపక్షాలు రాజ్యసభలో ఆందోళనకు దిగాయి. సభ్యులు శాంతించకపోవడంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా …

విపక్షాల ఆందోళన వల్ల లోక్‌సభను రేపటికి వాయిదా స్పీకర్‌

న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభంగానే బొగ్గుకుంభకోణం, 2జీ అంశాలపై విపక్ష సభ్యులు నిరసనకు దిగి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో …

ఆదికేశవులునాయుడు మృతికి పలువురి సంతాపం

బెంగళూరు: ప్రముఖ పారిశ్రామిక వేత్త, లోక్‌సభ మాజీ సభ్యుడు ఆదికేశవులునాయుడు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌తోపాటు …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

2జీ ముసాయిదా నివేదికపై నేడు జేపీసీ కీలక సమావేశం

న్యూఢిల్లీ: 2జీ కుంభకోణం ముసాయిదా నివేదికపై నేడు జేపీసీ కీలక సమావేశం నిర్వహించనుంది. అయితే నివేదికను ఓటింగ్‌తో తిరస్కరించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.