జాతీయం

్డకేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరికి విద్యాబాలన్‌ ఎంపిక

న్యూడిల్లీ:ప్రఖ్యాత కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరీ సభ్యురాలిగా బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ ఎంపికైంది.ప్రతిష్టాత్మక 66వ ‘కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌-2013’ లోజ్యూరీ మెంబర్‌గా ఆమె పాల్గొననున్నారు. కేన్స్‌ జూర్యీలో …

గంటా నోటిని అదుపులో పెట్టుకోవాలి: పొన్నం

కరీంనగర్‌:బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ బుధవారం కరీంనగర్‌ లో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆతుకోవాలని …

కోల్‌కతాలో సచిన్‌ జన్మదిన వేడుకలు

కోల్‌కతా: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ జన్మదిన వేడుకలు కోల్‌కాతాలో బుదవారం ఘనంగా జరిగాయి. సచిన్‌ భార్య అంజలితో కలిసి కేక్‌ కట్‌ చేశాడు. ఇవాళ్టితో 41వ …

2014 లోపు సగం మందికి ఆధార్‌: నిలేకవి

వాషింగ్టన్‌:2014లోపు దేశంలో సగం మందికి అంటే సుమారు 60కోట్ల మందికి  ఆధార్‌కార్డులు ఇస్తామని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చైర్మన్‌ నందన్‌ నిలేకని మంగళవారం ఇక్కడ …

ట్విట్టర్‌లో హ్యకర్ణ కలకలం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్‌హౌస్‌లో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో అమెరికా అద్యక్షుడు బరాక్‌ ఒబమా గాయపడ్డార ని హ్యక్‌ అయిన ఓ ట్విట్టర్‌ ఖాతా …

‘పేలుళ్లలో ఒబామాకు గాయాలు’

అమెరికా అద్యక్షుడు బరక్‌ ఒబామా గాయపడ్డార ని హ్యక్‌ అయిన ఓ ట్వీట్టర్‌ ఖాతా నుంచి వచ్చిన వార్త కలకలం సృష్టించింది

రాజమండ్రిలో ఔషధ నియంత్రణ అధికారుల దాడులు

రాజమండ్రి : ఔషధ నియంత్రణ అధికారులు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దాడులు నిర్వహించారు. నెహ్రూనగర్‌లోని ఓ మిల్లులో రూ. లక్ష విలువైన ప్రభుత్వ మందులు గుర్తించి స్వాధీనం …

అమెరికా సైనిక స్థావరానికి ‘రైసిన్‌’ టపా

వాషింగ్టన్‌ : వాషింగ్టన్‌ డీసీలోని అనకోస్టియా -బోలింగ్‌ సైనిక స్థావరానికి ఇవాళ ఉదయం ‘రైసిన్‌’ విషం ఉన్న టపా వచ్చిందని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని, నెవడా డెమోక్రాటిక్‌ …

ఆర్థికాభివృద్ధికి సంస్కరణలు కొనసాగుతాయి: చిదంబరం

న్యూఢిల్లీ: దేశ ఆర్థికాభివృద్ధికి సంస్కరణలు కొనసాగుతాయని , రెండుమూడు నెలల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ప్రకటించారు. కరెంట్‌ ఖాతాలోటు ప్రస్తుతం …

నేడు ఐపీఎల్‌లో

కోల్‌కతా : ఐపీఎల్‌-6లో భాగంగా నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి. కోల్‌కతా వేదికగా ఈ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు జరగనుంది.