జాతీయం

రూ.20కోట్లను నష్టపరిహారంగా ప్రభుత్వం అందజేస్తోంది

వాషింగ్టన్‌ : ముగ్గురిని కాల్చిచంపాడమే నేరంపై ఫిబ్రవరి నెలలో లాన్‌ఏంజిల్స్‌ పోలీసు శాఖకు చెందిన అధికారి క్రిస్టఫర్‌ డార్నర్‌ను పట్టుకునే క్రమంలో దినపత్రికనలను పంపిణీ చేస్తున్న ఇద్దరు …

పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది

పోర్ట్‌మోరెన్‌బై: పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌ పై 6.4గా నమోదైందని యూఎన్‌ జియోలాజికల్‌ సర్వే సంస్థ తెలిపింది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలను …

ఐపీల్‌-6లో నేటి మ్యాచ్‌లు

న్యూఢిల్లీ; ఐపీల్‌ -6 భాగంగా ఇవాళ బెంగళూరు జట్టు పుణె వారియరర్స్‌ మధ్య  బెంగళూరులో సాయంత్రం నాలుగు గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.పంజాబ్‌ ఎలెవన్‌ కింగ్స్‌ జట్టుతో …

బెంగుళూర్‌ పేలుళ్లలో ముగ్గురు అరెస్టు

చెన్నై; బెంగుళూర్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద సంభవించిన పేలుడు కేసులో సిట్‌ అధికారులు పురోగతి సాధించారు.ఈ పేలుడు ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు.వీరే …

2 గంటలకు వాయిదా వేసిన రాజ్యసభ

న్యూఢిల్లీ : విపక్షాల ఆందోళనతో రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభం కాగానే 2జీ, బొగ్గుకుంభకోణం వ్యవహారాలపై …

ఎల్లుండికి వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ : 2జీ, బొగ్గుకుంభకోణం వ్యవహారాలపై లోక్‌సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఒక సారి వాయిదా అనంతరం లోక్‌సభ తిరిగి ప్రారంభకాగానే ప్రధాన పత్రిపక్షం …

సోనియాతో సమావేశం కానున్న ప్రధాని

న్యూఢిల్లీ : 2జీ , బొగ్గుకుంభకోణం అంశాలపై పార్లమెంట్‌లో విపక్షాల దాడి నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై …

ప్రధాని రాజీనామా చేయాలన్న భాజపా

న్యూఢిల్లీ : బొగ్గుకుంభకోణం వ్యవహారంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజీనామా చేయాలని భాజపా డిమాండ్‌ చేసింది. ఈ ఉదయం భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. 2జీ వ్యవహారంలోకి మాజీ …

విపక్షాల ఆంధోళన వల్ల రాజ్యసభను వాయిదా వేసిన స్పీకర్‌

న్యూఢిల్లీ: 2జీ, బొగ్గుకుంభకోణం తదితర అంశాలపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభంకాగానే విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. సభ్యులు  శాంతించకపోవడంతో స్పీకర్‌ …

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు  మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా నష్ట పోయింది. నిప్టీ 12 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.