జాతీయం

బాంబు పేలుడుకు సంబంధించిన ముగ్గురు అరెస్టు

బెంగళూరు : నగరంలోని భాజపా కార్యాలయం సమీపంలో చోటుచేసుకున్న బాంబు పేలుడుకు సంభందించి ముగ్గురు అనుమానితులను పోలీసులు చెన్నైలో అరెస్టు చేశారు. వీరిలో పీర్‌ మోహిద్దీన్‌, బషీర్‌ …

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి: లోక్‌సభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అత్యాచారాలు, తృణమూల్‌ అధినేత్రి మమతాబెనర్జీపై ఢిల్లీలో జరగిన దాడిపై సభను విపక్ష పార్టీలు స్తంభింపజేశాయి. అంతకు ముందు …

మహిళల భద్రతపై రాజ్యసభలో చర్చ

ఢిల్లీ: మహిళల భద్రతపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. ఢిల్లీలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాల సంఘటనలు నానాటికీ పెరుగుతుండడంతో విపక్షాలు ఈ విషచయంపై ఆందోళన వ్యక్తం చేయడంతో సభలో …

బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ సాధ్యంకాదు: బొత్స

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణలో స్టీల్‌ ప్లాంట్‌ ఉండాలనుకోవడంలో తప్పులేదంటూనే బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ సాధ్యంకాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బయ్యారంలో ఉక్కు గనులు ఉన్నాయికదా అని …

బీజేపీ అగ్రనేతలను కలిసిన టీ జేఏసీ నేతలు

న్యూఢిల్లీ, జనంసాక్షి: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలోతాము చేపట్టబోయే సంసద్‌యాత్రకు మద్దతు ఇవ్వాలిని కోరుతూ బీజేపీ జాతీయ అగ్రనేతలను తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు కలిశారు. బీజేపీ …

రాజస్థాన్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్‌

జైపూర్‌, జనంసాక్షి: మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని నిర్భయ చట్టాలను చేసినా మృగాళ్లు భయపడటంలేదు. గుర్త తెలియని ముగ్గురు దుండుగులు ఓ మహిళపై సామూహికా అత్యాచారానికి …

మధ్యాహ్నం 12 వరకు లోక్‌సభ వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి:పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్‌ మీరాకుమార్‌ ఢిల్లీలో చిన్నారి అత్యాచార ఘటనను లోక్‌సభ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల సుడాన్‌లో విధినిర్వహణలో మృతి చెందిన …

తమిళనాడు ముఖ్యమంత్రితో యూపీ ముఖ్యమంత్రితో యూపీ ముఖ్యమంత్రి భేటీ

చెన్నై : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఈరోజు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో భేటీ అయ్యారు.

బాలికపై అత్యాచార ఘటనను నిరసన వల్ల మెట్రో స్టేషన్ల మూసివేత

న్యూఢిల్లీ : ఐదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు ఉద్దృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా మూడు మెట్రో రైల్యే …

లోక్‌సభలో వివిధ పార్టీల సభ్యులు ఆందోనకు దిగారు

న్యూఢిల్లీ: 2జీ, బొగ్గు కుంభకోణం, చిన్నారిపై అత్యాచారం, తృణమూల్‌ నేతలపై ఢిల్లీలో జరిగిన దాడి ఘటన తదితర అంశాలపై విపక్ష, సభ్యులు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. ఈ …