జాతీయం
బోస్టన్ బాంబు పేలుళ్ల మృతులకు సంతాపం తెలిపిన లోక్సభ
న్యూఢిల్లీ: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగానే బోస్టన్ బాంబు పేలుళ్ల మృతులకు సభ సంతాపం తెలిపింది.
నేటి నుంచి కృష్ణా జల వివిదాల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ
న్యూఢిల్లీ: కృష్ణా జల వివిదాల ప్రత్యేక న్యాయస్థానంలో నేటి నుంచి విచారణ ప్రారంభం కానుంది. కర్ణాటక ప్రభుత్వం తన వాదనలు న్యాయస్థానం ముందు వినిపించనుంది.
లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
ముంబాయి : స్టాక్మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 80 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
తాజావార్తలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- నేడు ప్రపంచ రేబిస్ దినోత్సవం
- తెలంగాణ భవన్కు హైడ్రా బాధిత కుటుంబాలు
- నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
- సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
- ముగ్గురు ఆడపిల్లలు పెండ్లికున్నరు, నా ఇంటి మీదకు రాకండి సారూ
- సగం చేపపిల్లలకు సర్కారు కోత
- సర్వేకొస్తే కండ్లల్లో కారం కొడుతాం
- హైదరాబాద్లో డీజేలపై నిషేధం
- మరిన్ని వార్తలు