జాతీయం

బాలిక అత్యాచార ఘటనపై స్పందించిన స్పీకర్‌ మీరాకుమార్‌

న్యూఢిల్లీ: ఐదేళ్ల బాలికపై ఢిల్లీలో జరిగిన అత్యాచారం ఘటనను పార్లమెంట్‌ ఉభయసభలు ఖండించాయి. ఈ ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్‌ మీరాకుమార్‌ ఈ ఘటనపై …

బోస్టన్‌ బాంబు పేలుళ్ల మృతులకు సంతాపం తెలిపిన లోక్‌సభ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే బోస్టన్‌ బాంబు పేలుళ్ల మృతులకు సభ సంతాపం తెలిపింది.

నేటి నుంచి కృష్ణా జల వివిదాల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ

న్యూఢిల్లీ: కృష్ణా జల వివిదాల ప్రత్యేక న్యాయస్థానంలో నేటి నుంచి విచారణ ప్రారంభం కానుంది. కర్ణాటక ప్రభుత్వం తన వాదనలు న్యాయస్థానం ముందు వినిపించనుంది.

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం అన్న సీఎం

రాజమండ్రి : అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన పంట నష్టంపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అకాల వర్షంతో …

బయ్యారం గనులపై సావధాన తీర్మానం ఇచ్చిన తెదేపా

న్యూఢిల్లీ: నేటి నుంచి ప్రారంభం కానున్న రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో బయ్యారం గనులపై ఆందోళన చేపట్టడానికి తెదేపా సిద్ధమవుతోంది. బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం నెలకొల్పాలని …

కేంద్ర ప్రభుత్వాన్ని నలదీస్తామన్న భాజపా నోటీసు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బొగ్గు కుంభకోణం అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి …

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబాయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 80 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

గణిత మేధావి శకుంతలాదేవి కన్నుమూత

బెంగళూర్‌ : గణిత మేధావి శకుంతలాదేవి ఆదివారం బెంగళూర్‌లో కన్నుమూశారు.ఆమె హ్యూమన్‌ కంప్యూటర్‌గా గుర్తింపు ఉంది. గత కొద్దికాలంగా శ్వాస సంబందిత వ్యాదితో భాదపడుతున్న శకుంతలా దేవి …

అత్యాచారానికి గురైన బాలికను నాగపూర్‌ తరలించారు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఘస్‌సోర్‌ పట్టణంలో అత్యాచారానికి గురైన నాలుగేళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను గత రాత్రి విమానంలో నాగపూర్‌ తరలించారు. 35 ఏళ్ల ఒక …

ఒక టీనేజీ బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన

ఢిల్లీ: సామూహిళ అత్యాచారానికి గురైన ఒక టీనేజీ బాలిక ఆత్యహత్యయత్నం చేసింది. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగిన ఆమె ప్రస్తుతం ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో ఇంటెన్సిప్‌కేర్‌లో చికిత్స …