అమెరికా ఉపాధ్యక్షుడు తనయుడి మృతి..
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు తనయుడి మృతి చెందారు. తన కొడుకు బ్యూ బిడెన్ బ్రెయిన్ క్యాన్సర్తో మృతి చెందినట్లు ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ వెల్లడించారు.
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు తనయుడి మృతి చెందారు. తన కొడుకు బ్యూ బిడెన్ బ్రెయిన్ క్యాన్సర్తో మృతి చెందినట్లు ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ వెల్లడించారు.
జపాన్ : శనివారం జపాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 8.5గా నమోదైంది. ఢిల్లీలోను స్వల్పంగా భూమి కంపించింది.
లాహోర్: గడాఫీ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. పాకిస్తాన్, జింబాబ్వే మ్యాచ్ జరుగనున్న స్టేడియం వద్ద గత రాత్రి 9 గంటలకు పేలుడు సంభవించింది.
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్ నేడు ప్రారంభంకానుంది. టైటిల్ ఫెవరేట్లో రఫెల్ నాదల్, జకోవిచ్, సెరెనా, షరపోవాలు ఉన్నారు.