గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన తెలంగాణ ఎంపీలు

న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌లో గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు వివేక్‌, పొన్నం ప్రభాకర్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజయ్య నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా ఈ ప్రదర్శన నిర్వహించారు.