టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌

జైపూర్‌, జనంసాక్షి: ఇక్కడ సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో ఇవాల్టి తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ బెంగళూరు రాయల్స్‌ జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలుచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు పీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ 4 గంటలకు ప్రారంభమౌతుంది.