రేపు పార్లమెంట్‌లో ఆర్థికబిల్లు

న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగుతుంది. రేపు కీలకమైన ఆర్థిక బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు పార్టీలన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి.