జగన్‌ బెయిల్‌ మే 6కి వాయిదా

న్యూఢిల్లీ: వైకాపా అధినేత జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మే 6కి వాయిదా వేసింది. ఈ బెయిల్‌ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కోర్టు సీబీఐకి నోటీసులు జారీచేసింది.