టాన్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
జైపూర్: జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఇవాళ్టి తొలి ఐపీఎల్ మ్యాచ్కి టాన్ గెలుచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ 4 గంటలకు ప్రారంభమవుతుంది.