పార్లమెంట్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన తెలంగాణవాదులు

న్యూఢిల్లీ: ఢిల్లీలో తెలంగాణ ఐకాస చేపట్టిన సంసద్‌ దీక్ష ముగిసింది. దీక్ష అనంతరం తెలంగాణ వాదులు పార్లమెంటువైపు ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.