27 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

బెంగళూరు : కర్ణాట విధాన సభ ఎన్నికల్లో సాధారణ మెజారిటీ దిశగా కాంగ్రెస్‌ దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ ఆ పార్టీ 27 స్థానాల్లో గెలుపొందింది. మరో 91 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు.