నాంపల్లి కోర్టుకు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అక్తర్
హైదరాబాద్ : ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అసదుల్లా అక్తర్ను ఎస్ఐఏ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. అక్తర్ను ఐదు రోజలు కష్టడీకి ఇవ్వాలని ఎస్ఐఏ అధికారులు కోర్టును అభ్యర్ధించారు.
హైదరాబాద్ : ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అసదుల్లా అక్తర్ను ఎస్ఐఏ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. అక్తర్ను ఐదు రోజలు కష్టడీకి ఇవ్వాలని ఎస్ఐఏ అధికారులు కోర్టును అభ్యర్ధించారు.