అన్నీ ఫలితాలు ప్రకటించాకే స్పందిస్తాం : వెంకయ్య

న్యూఢిల్లీ : కర్ణాటకలో అన్నీ ఫలితాలు వెల్లడయిన అనంతరమే స్పందిస్తామని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. కర్ణాటక ఫలితాలను చూసి ఉప్పొంగిపోతున్న కాంగ్రెస్‌ ముందస్తు సార్వత్రిక ఎన్నికలను ప్రకటించాలని ఆయన సవాల్‌ విసిరారు.