ఉత్తర భారతంలో భూప్రకంపనలు
న్యూఢిల్లీ, జనంసాక్షి: ఉత్తర భారతంలోని నోయిడా , శ్రీనగర్, పంజాబ్, ఛండీగఢ్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గరై ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. వాఘూ సరిహద్దుల్లో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.