భారత్కు చేరుకున్న సరబ్జిత్సింగ్ కుటుంబసభ్యులు
న్యూఢిల్లీ : సరబ్జిత్సింగ్ కుటుంబసభ్యులు పాకిస్థాన్ నుంచి భారత్కు చేరుకున్నారు. సరబ్జిత్ విషయంపై త్వరలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పాక్లో తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సరబ్జిత్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.