ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక

న్యూఢిల్లీ : ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. జట్టులో యువరాజ్‌, గంభీర్‌కు చోటు దక్కలేదు.
జట్టు సభ్యులు
ధోని, శిఖర్‌ ధావన్‌, కోహ్లీ, సురేశ్‌ కార్తిక్‌, మురళీ విజయ్‌, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌కుమార్‌, ఇషాంత్‌ శర్మ, అమిత్‌ మిశ్రా, వినయ్‌కుమార్‌