నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సెలవు

ముంబయి: మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా నేడు బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లు పనిచేయవు.