పనిచేయని మోడీ మంత్రం : సిద్దరామయ్య

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల్లో గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీ మంత్రం పనిచేయలేదని కాంగ్రెస్‌ సీనియర్‌నేత సిద్దరామయ్య అన్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రభవం కనిపించిందని ఆయన పేర్కొన్నారు.