నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిక్యంలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ ప్రకటించిన ఫలితాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 103 స్థానాల్లో ఆ పార్టీ అధిక్యంలో కొనసాగుతోంది.