ప్రధానిని కలిసిన రైల్వే శాఖ బన్సల్‌

న్యూఢిల్లీ : రైల్వే శాఖ మంత్రి పి.కె. బన్సల్‌ శనివారం ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిశారు. లంచం కేసులో అరెస్టుయిన తన మేనల్లుడు వి.సింగ్లా వ్యవహారంపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. ఈ విషయంలో రాజీనామా చేసేందుకు బన్సల్‌ సిద్ధపడినట్లు తెలుస్తోంది.