లాభాన్ని ఆర్జించిన నాలుగో త్రైమాసికం ఎయిర్టెల్ రూ.1,084 కోట్లు
ముంభై : 2012-13 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారతీ ఎయిర్టెల్ రూ.1,084 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2012-13 ఆర్థిక ఏడాదిలో రూ. 11, 548.30 కోట్ల నికర అదాయాన్ని ఆర్జించినట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. నికర ఆదాయం 7.35 శాతం పెరిగినట్లు తెలిపింది.