లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్న తెదేపా ఎంపీల బృందం

న్యూఢిల్లీ : రేపు ఉదయం 11.30కు లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌తో నామా నాగేశ్వరరావు సారధ్యంలోని తెలుగుదేశం ఎంపీల బృందం సమావేశం కానుంది. పార్లమెంటు ప్రారగణంలో ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబును అహ్వానించకపోవడాన్ని వారు ఆమె దృష్టికి తీసుకురానున్నారు.