వెనుకంజలో కర్ణాటక పీసీసీ అధినేత

బెంగళూరు : కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర వెనుకంజలో ఉన్నారు. కొరాటగిరి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. ఈ స్థానంలో జేడీ (ఎస్‌) అభ్యర్థి సుధాకర్‌ లాల్‌ అధిక్యంలో ఉన్నారు.