బీపేపీ పార్లమెంట్‌ బోర్డు సమావేశం

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఇవాళ సాయంత్రం 4 గంటలకు బీజేపీ పార్లమెంట్‌ బోర్డు సమావేశంలో కానుంది. సమావేశంలో కర్ణాటకలో బీజేపీ ఓటమిపై చర్చించనున్నారు.