వ్యవసాయ సంపదపై పన్నులేదు

చిదంబరం

ఢిల్లీ : వ్యవసాయ రంగంపై సంపద పన్ను లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబరం ప్రకటించారు. జూలై 1,2010 నుంచి అక్టోబర్‌ 1,2012 వరకు రైల్వేకు సేవాపన్ను మినహాయింపు ఉన్నట్లు చిదంబరం పేర్కొన్నారు.