శవాన్ని అప్పగించేందుకు పాక్‌ అంగీకారం

ఢిల్లీ, జనంసాక్షి:  సరబ్‌జిత్‌సింగ్‌ మృతదేహాన్ని భారత్‌కు అప్పగించేందుకు పాకిస్థాన్‌ అంగీకరించింది. పోస్ట్‌మార్టం అనంతరం భారత హైకమిషనర్‌ కార్యలయానికి సరబ్‌ జిత్‌ మృతదేహాన్ని అంగీకరించినట్లు సమాచారం.