సజ్జన్కుమార్ నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది
ఢిల్లీ : కాంగ్రెస్ నేత, ఢిల్లీ మాజీ ఎంపీ సజ్జన్కుమార్కు ఢిల్లీ కోర్టులో వూరట లభించింది. ఆయనను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్కుమార్ విచారణ ఎదుర్కొన్నారు. ఈ కేసులో మరో ఐదుగురిని దోషులుగా పరిగణించి న్యాయస్థానం మరణశిక్ష విధించింది.